- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ పై రూ. 22.20 పెంపు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: పాకిస్తాన్ దేశంలో ఆర్దిక సంక్షోభం తాండవిస్తుంది. దీంతో నిత్యావసరాల ధరలు రోజురోజుకు ఘోరంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ డీజీల్ ధరలను మరోసారి పెంచుతూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్క పెట్రోల్ పైనే సుమారు. రూ. 22.20 పెంచింది. దీంతో ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర 272 కు చేరుకుంది. అలాగే డీజిల్ పై రూ. 9.68 పెంచగా ప్రస్తుతం..లీటర్ డీజిల్ రూ. 196.68 గా ఉంది. వీటితో పాటు కిరోసిన్ ధరను కూడా రూ. 12.90 కు పెంచగా.. ప్రస్తుతం లీటర్ కిరోసిన్.. 202.73 చేరుకుంది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో సాధరన ప్రజలు బ్రతకడమే కష్టం గా మారింది.
Also Read...
అలర్ట్ : మరో ప్రాణాంతక వైరస్.. సంచలన విషయాలు వెల్లడించిన డబ్ల్యూహెచ్వో
Next Story